Exclusive

Publication

Byline

నా మిత్రురాలు, ఆప్తురాలైన మంచు లక్ష్మికి శుభాకాంక్షలు.. అల్లు అర్జున్ ట్వీట్.. ఎందుకంటే?

Hyderabad, సెప్టెంబర్ 11 -- మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం 'దక్ష- ది డెడ్‌లీ కాన్సిపిరసీ'. ఇందులో డాక... Read More


నిజమైన బంధానికి ఇదే అసలు సిసలైన సంకేతం

భారతదేశం, సెప్టెంబర్ 11 -- ప్రేమ, బంధాలు... ఈ రెండూ మన జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. అయితే, ఒక సంబంధం ఎంత బలంగా ఉందో తెలుసుకోవడానికి దానిలో ఎంత ప్రేమ ఉందన్నది మాత్రమే కొలమానం కాదు. గొడవలు రాకుండా ఉండడం కూ... Read More


హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, ఈ 4 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

Telangana,hyderabad, సెప్టెంబర్ 11 -- హైదరాబాద్ సిటీలో వర్షం దంచికొట్టింది. ఇన్నర్ సిటీ కాకుండా. నగర శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్... Read More


హైదరబాద్ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, ఈ 4 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

Telangana,hyderabad, సెప్టెంబర్ 11 -- హైదరాబాద్ సిటీలో వర్షం దంచికొట్టింది. ఇన్నర్ సిటీ కాకుండా. నగర శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్... Read More


మిరాయ్ ఓటీటీ హక్కులకు రికార్డు ధర.. 90 శాతం బడ్జెట్ వచ్చేసింది.. ఈ ఓటీటీలో చూసేయండి..

Hyderabad, సెప్టెంబర్ 11 -- తేజ సజ్జా నటించిన మరో పాన్ ఇండియా మూవీ మిరాయ్ (Mirai). ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 12) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పటికే తేజ నటించిన హనుమాన్ మూవీ బ్లాక్‌... Read More


Charlie Kirk : ట్రంప్​ సన్నిహితుడు కాల్చివేత! గన్​ కల్చర్​ గురించి మాట్లాడుతుండగా కాల్పులు..

భారతదేశం, సెప్టెంబర్ 11 -- అమెరికాలో రాజకీయ హింస ఎంతగా పెరిగిపోతుందో మరోసారి రుజువైంది! అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడైన కన్జర్వేటివ్ కార్యకర్త ఛార్లీ కిర్క్.. యూటాలో జరిగిన ఒక కాలేజ... Read More


నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ వాసులను తీసుకొస్తాం : మంత్రి నారా లోకేశ్

భారతదేశం, సెప్టెంబర్ 11 -- నేపాల్‌లో నిరసనల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఏపీ వాసుల గురించి మంత్రి నారా లోకేశ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా తీసుకొస్తాని... Read More


ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ 2025 : కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు - ఈనెల 20న సీట్ల కేటాయింపు

Andhrapradesh, సెప్టెంబర్ 11 -- ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ... Read More


సాదాబైనామాల క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్.. లక్షల మంది రైతులకు బెనిఫిట్!

భారతదేశం, సెప్టెంబర్ 11 -- తెల్ల కాగితాలపై రాసుకున్న భూముల కొనుగోళ్ల ఒప్పందాలు(సాదాబైనామా) క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో సుమారు 9... Read More


IOCL Recruitment 2025 : ఐఓసీఎల్​లో ఇంజినీర్​ పోస్టులకు రిక్రూట్​మెంట్​ డ్రైవ్​- అప్రెంటీస్​ కూడా!

భారతదేశం, సెప్టెంబర్ 11 -- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్​) ఇంజినీర్/అధికారి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఐఓసీఎల్​ అధికారిక వెబ్‌సైట్ iocl.com ద్... Read More